తొలుత ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. అనంతరం భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 308 పరుగులు చేసి నెగ్గింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల కోసం చూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక పేదలు ఆలోచించాల్సిన పని లేదు.
కీలక మలుపు తిరిగిన లడ్డూ కల్తీ వ్యవహారం. గత ఏడాది నవంబర్ నెలలో సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ డెయిరీ సంస్థలపై అనేక ...
మన దేశంలో తీవ్రమైన నేరస్థులకు విధించి అతిపెద్ద శిక్ష.. ఉరి తీయడం. అయితే ఒక ఖైదీకి ఉరి తీయడానికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు ...
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, ...
చెవి సైజు ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలు తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. పర్సనాలిటీ టెస్టుల ప్రకారం.. పెద్ద చెవులు లేదా చిన్న ...
విశాఖ పోర్టు స్టేడియంలో జరిగిన రెండో అంతర్జాతీయ కరాటే పోటీలు ముగిశాయి. 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ...
తిరుపతి, చిత్తూరు జిల్లాలో నర్సింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల. 66 పోస్టులు, 45 ఏళ్ల లోపు అర్హత. దరఖాస్తు ఫీజు రూ.300.
పలమనేరు, కుప్పం నియోజకవర్గాల వ్యవసాయాధికారి గీతాకుమారి రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డు (రైతు విశిష్ట సంఖ్య కార్డ్) ...
మూడేళ్ల కిందట ఓ మోస్తరు అంచనాలతో రిలీజై పెను సంచలనాలు సృష్టించిన అఖండ సినిమా యుఫోరియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ...
27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుక ...
జ్యోతిషం ప్రకారం కొన్ని రాశుల వారికి ప్రేమ ఎప్పుడూ అచ్చిరావు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదురుకావచ్చు. వీరి అవసరాలు, పద్ధతులు ...